… ఆటో ద్విచక్ర వాహనం డీ… ఐదు మందికి గాయాలు.
సీమ వార్త బ్రేకింగ్ న్యూస్.
గోరంట్ల మండలంలోని మల్లా పల్లి గ్రామం వద్ద సోమవారం ప్యాసింజర్ ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఐదు మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో పాలసముద్రం గ్రామానికి చెందిన రామక్క వెంకటేశు రామక్క వెంకటేశు,శాంతమ్మ,శాంతమ్మ స్వల్ప గాయాలు కాగా గోరంటకు చెందిన చిన్నారి మేతాజీ చిలమత్తూరు మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది
